టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డి
- February 22, 2016
టీడీపీలో చేరితే అభివృద్ధి జరుగుతుందనే వైసీపీని వీడామని భూమా నాగిరెడ్డి అన్నారు. కొద్ది సేపటి క్రితం వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ టీడీపీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన భూమా..టీడీపీలోకి రావటం సంతోషంగా ఉంది..సీఎం చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసమే టీడీపీలో చేరాము..వైసీపీ నుంచి టీడీపీలోకి ఎంతమంది వస్తారన్నది కాలమే నిర్ణయిస్తుందని భూమా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !







