పెట్రోల్ బంక్, ఆప్టికల్స్ ఫీల్డ్ లో ఒమనీలకు మాత్రమే అవకాశం..ఉత్తర్వులు జారీ
- January 10, 2021
            మస్కట్:ఒమనైజేషన్ లో భాగంగా ప్రత్యేకించిన కొన్ని రంగాల్లో కొన్నాళ్లుగా స్థానికులకు మాత్రమే ఉపాధి కల్పించాలని నిర్ణయించిన ఒమన్ ప్రభుత్వం..అందుకు అనుగుణంగా మరో ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి పెట్రోల్ బంక్ మేనేజర్లు, అప్టికల్స్, అద్దాల అమ్మకాలలో ఒమనీయులకు మాత్రమే అవకాశం కల్పించాలని ఉత్తర్వుల సారాంశం. అయితే..ఆప్టికల్స్, అద్దాల అమ్మకాల విషయంలో ఇప్పటికే అనుమతులు పొందిన విదేశీయులు తమ అనుమతి గడువు ముగిసే వరకు కార్యకలాపాలు కొనసాగించొచ్చని కూడా మంత్రి కార్యాలయ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కాల పరమితి ముగిసే వరకు విదేశీయులకు ఎలాంటి ఆటంకాలు ఉండబోమని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- లండన్లో సీఎం చంద్రబాబు–యూకే హైకమిషనర్తో భేటీ
 - హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్..
 - కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
 - భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025
 - బహ్రెయిన్-భారత్ చర్చలు..వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ శాంతిపై దృష్టి..!!
 - బిగ్ టికెట్ డ్రాలో Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
 - యూనిఫైడ్ GCC వీసాపై క్లారిటీ ఇచ్చిన సౌదీ పర్యాటక మంత్రి..!!
 - కువైట్ రైల్వే ప్రాజెక్ట్.. రైల్వే స్టేషన్ మొదటి దశ పూర్తి..!!
 - సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
 - ఒమన్ చోరీ కేసులలో పలువురి అరెస్టు..!!
 







