పెట్రోల్ బంక్, ఆప్టికల్స్ ఫీల్డ్ లో ఒమనీలకు మాత్రమే అవకాశం..ఉత్తర్వులు జారీ
- January 10, 2021
మస్కట్:ఒమనైజేషన్ లో భాగంగా ప్రత్యేకించిన కొన్ని రంగాల్లో కొన్నాళ్లుగా స్థానికులకు మాత్రమే ఉపాధి కల్పించాలని నిర్ణయించిన ఒమన్ ప్రభుత్వం..అందుకు అనుగుణంగా మరో ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి పెట్రోల్ బంక్ మేనేజర్లు, అప్టికల్స్, అద్దాల అమ్మకాలలో ఒమనీయులకు మాత్రమే అవకాశం కల్పించాలని ఉత్తర్వుల సారాంశం. అయితే..ఆప్టికల్స్, అద్దాల అమ్మకాల విషయంలో ఇప్పటికే అనుమతులు పొందిన విదేశీయులు తమ అనుమతి గడువు ముగిసే వరకు కార్యకలాపాలు కొనసాగించొచ్చని కూడా మంత్రి కార్యాలయ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కాల పరమితి ముగిసే వరకు విదేశీయులకు ఎలాంటి ఆటంకాలు ఉండబోమని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- కమ్యూనిటీ పోలీసింగ్’ ద్వారా ప్రజలతో మమేకం: సైబరాబాద్ సీపీ డాక్టర్ రమేష్
- కటారాలో ఖతార్ హలాల్ ఫెస్టివల్ 2026 ప్రారంభం..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విలువ $140 బిలియన్లు..!!
- దుబాయ్ లో వర్క్, బిజినెస్ వల్లే 90% ట్రాఫిక్ రద్దీ..!!
- ఒకే రోజు 3,206 ట్రాఫిక్ వయోలేషన్స్ నమోదు..!!
- ఒమన్ లో వన్-స్టాప్ డిజిటల్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో మహిళకు 10ఏళ్ల జైలుశిక్ష.. BD5,000 ఫైన్..!!
- యూఏఈలో ధరలు పెంచితే..Dh100,000 వరకు జరిమానా..!!
- వాహనం నడుపుతూ 44 ఏళ్ల వ్యక్తి మృతి..!!
- కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పనివేళల్లో మార్పులు..!!









