ఆర్టిఎ జరీమానాల్లో 50 శాతం డిస్కౌంట్లను ప్రకటించిన షార్జా
- February 10, 2021
షార్జా రోడ్లు మరియు ట్రాన్స్పోర్ట్ అథారిటీ, 1 జనవరి 2020 నుంచి 31 అక్టోబర్ 2020 వరకు నమోదైన జరీమానాల్లో 50 శాతం డిస్కౌంట్ ప్రకటించడం జరిగింది.మోటరిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.ఎస్ఆర్టిె అధికారిక వెబ్సైట్ ద్వారా జరీమానాల్ని చెల్లించాలి.అథారిటీ వెబ్సైట్, అల్ అజ్రాలోని అథారిటీ హెడ్ క్వార్టర్స్, ఖోర్ ఫక్కన్ మరియు కల్బాలలోని అథారిటీ కార్యాలయాల్లో ఈ చెల్లింపులకు అవకాశం వుంది.
తాజా వార్తలు
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!









