ఆర్టిఎ జరీమానాల్లో 50 శాతం డిస్కౌంట్లను ప్రకటించిన షార్జా
- February 10, 2021
షార్జా రోడ్లు మరియు ట్రాన్స్పోర్ట్ అథారిటీ, 1 జనవరి 2020 నుంచి 31 అక్టోబర్ 2020 వరకు నమోదైన జరీమానాల్లో 50 శాతం డిస్కౌంట్ ప్రకటించడం జరిగింది.మోటరిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.ఎస్ఆర్టిె అధికారిక వెబ్సైట్ ద్వారా జరీమానాల్ని చెల్లించాలి.అథారిటీ వెబ్సైట్, అల్ అజ్రాలోని అథారిటీ హెడ్ క్వార్టర్స్, ఖోర్ ఫక్కన్ మరియు కల్బాలలోని అథారిటీ కార్యాలయాల్లో ఈ చెల్లింపులకు అవకాశం వుంది.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







