ఆర్టిఎ జరీమానాల్లో 50 శాతం డిస్కౌంట్లను ప్రకటించిన షార్జా
- February 10, 2021
షార్జా రోడ్లు మరియు ట్రాన్స్పోర్ట్ అథారిటీ, 1 జనవరి 2020 నుంచి 31 అక్టోబర్ 2020 వరకు నమోదైన జరీమానాల్లో 50 శాతం డిస్కౌంట్ ప్రకటించడం జరిగింది.మోటరిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.ఎస్ఆర్టిె అధికారిక వెబ్సైట్ ద్వారా జరీమానాల్ని చెల్లించాలి.అథారిటీ వెబ్సైట్, అల్ అజ్రాలోని అథారిటీ హెడ్ క్వార్టర్స్, ఖోర్ ఫక్కన్ మరియు కల్బాలలోని అథారిటీ కార్యాలయాల్లో ఈ చెల్లింపులకు అవకాశం వుంది.
తాజా వార్తలు
- భారత్లో త్వరలో 2 కొత్త ఎయిర్లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!







