కోవిడ్-19 ఉల్లంఘన, పలు కేసుల నమోదు
- February 10, 2021
దోహా:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ (ఎంఓఐ) అధికారులు,కరోనా ప్రికాషనరీ మెజర్స్ విషయంలో మరింత కఠిన చర్యలకు పూనుకుంటున్నారు.ఇప్పటిదాకా 388 మంది వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి.మాస్కులు ధరించని 358 కేసులు మాస్కులు ధరించని కారణంగా నమోదయ్యాయి.వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణీకుల విషయమై 30 కేసులు నమోదయ్యాయి.ఇప్పటివరకు మొత్తం 11,007 మందిపై కేసులు నమోదు చేసి,పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేయడం జరిగింది.కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ, నిబంధనల్ని పాటించాలనీ అథారిటీస్ సూచిస్తున్నాయి.
తాజా వార్తలు
- భారత్లో త్వరలో 2 కొత్త ఎయిర్లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!







