కోవిడ్-19 ఉల్లంఘన, పలు కేసుల నమోదు

- February 10, 2021 , by Maagulf
కోవిడ్-19 ఉల్లంఘన, పలు కేసుల నమోదు

దోహా:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ (ఎంఓఐ) అధికారులు,కరోనా ప్రికాషనరీ మెజర్స్ విషయంలో మరింత కఠిన చర్యలకు పూనుకుంటున్నారు.ఇప్పటిదాకా 388 మంది వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి.మాస్కులు ధరించని 358 కేసులు మాస్కులు ధరించని కారణంగా నమోదయ్యాయి.వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణీకుల విషయమై 30 కేసులు నమోదయ్యాయి.ఇప్పటివరకు మొత్తం 11,007 మందిపై కేసులు నమోదు చేసి,పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేయడం జరిగింది.కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ, నిబంధనల్ని పాటించాలనీ అథారిటీస్ సూచిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com