కోవిడ్-19 ఉల్లంఘన, పలు కేసుల నమోదు
- February 10, 2021
దోహా:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ (ఎంఓఐ) అధికారులు,కరోనా ప్రికాషనరీ మెజర్స్ విషయంలో మరింత కఠిన చర్యలకు పూనుకుంటున్నారు.ఇప్పటిదాకా 388 మంది వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి.మాస్కులు ధరించని 358 కేసులు మాస్కులు ధరించని కారణంగా నమోదయ్యాయి.వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణీకుల విషయమై 30 కేసులు నమోదయ్యాయి.ఇప్పటివరకు మొత్తం 11,007 మందిపై కేసులు నమోదు చేసి,పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేయడం జరిగింది.కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ, నిబంధనల్ని పాటించాలనీ అథారిటీస్ సూచిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!









