ఎస్ఎంఈలకు ఊరట కలిగించే దిశగా ప్రభుత్వ సమాలోచనలు
- February 10, 2021
కువైట్ సిటీ:ప్రభుత్వం, స్మాల్ మరియు మీడియం బిజినెస్ యజమానులను ఆదుకునేందుకు ప్రణాళికను సిద్దం చేస్తోంది. ఆయా వ్యాపారాలు ఇబ్బందికర పరిస్థితుల్లో వుంటే, అలాంటి యజమానులను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ సంబంధిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది.కొంత ఆర్థిక సాయం చేయడం, అద్దెకు సరిపడా వెసులుబాట్లు కల్పించడం,ఉద్యోగుల వేతనాలకు సంబంధించి సహాయం చేయడం వంటి వాటిపై ఆలోచన చేస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష