ఎస్ఎంఈలకు ఊరట కలిగించే దిశగా ప్రభుత్వ సమాలోచనలు
- February 10, 2021
కువైట్ సిటీ:ప్రభుత్వం, స్మాల్ మరియు మీడియం బిజినెస్ యజమానులను ఆదుకునేందుకు ప్రణాళికను సిద్దం చేస్తోంది. ఆయా వ్యాపారాలు ఇబ్బందికర పరిస్థితుల్లో వుంటే, అలాంటి యజమానులను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ సంబంధిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది.కొంత ఆర్థిక సాయం చేయడం, అద్దెకు సరిపడా వెసులుబాట్లు కల్పించడం,ఉద్యోగుల వేతనాలకు సంబంధించి సహాయం చేయడం వంటి వాటిపై ఆలోచన చేస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు.
తాజా వార్తలు
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!
- జెబెల్ జైస్లో బేర్ గ్రిల్స్ క్యాంప్ రీ ఓపెన్..!!
- భారత్ తో CEPA..ఆందోళనల పై స్పందించిన ఒమన్..!!







