ఎస్ఎంఈలకు ఊరట కలిగించే దిశగా ప్రభుత్వ సమాలోచనలు

- February 10, 2021 , by Maagulf
ఎస్ఎంఈలకు ఊరట కలిగించే దిశగా ప్రభుత్వ సమాలోచనలు

కువైట్ సిటీ:ప్రభుత్వం, స్మాల్ మరియు మీడియం బిజినెస్ యజమానులను ఆదుకునేందుకు ప్రణాళికను సిద్దం చేస్తోంది. ఆయా వ్యాపారాలు ఇబ్బందికర పరిస్థితుల్లో వుంటే, అలాంటి యజమానులను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ సంబంధిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది.కొంత ఆర్థిక సాయం చేయడం, అద్దెకు సరిపడా వెసులుబాట్లు కల్పించడం,ఉద్యోగుల వేతనాలకు సంబంధించి సహాయం చేయడం వంటి వాటిపై ఆలోచన చేస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com