దొంగతనానికి యత్నించిన ముగ్గురి అరెస్ట్
- February 10, 2021
రియాద్:మదీనాలో ఓ ఏటీఎంని దొంగిలించేందుకు యత్నించిన ముగ్గరు పాకిస్తానీ వలసదారుల్ని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.సౌదీ అరేబియా పశ్చిమ ప్రాంతంలోని హెజాజ్ రీజియన్లో ఈ అరెస్టులు జరిగాయి.నిందితుల వయసు 20 నుంచి 30 ఏళ్ళ లోపు వుంటుంది.మదీనా పోలీస్ అధికార ప్రతినిథి లెఫ్టినెంట్ కల్నల్ హుస్సేన్ అల్ కహ్తానీ ఈ విషయాన్ని వెల్లడించారు.నిందితులు దొంగతనానికి యత్నించిన కొద్ది సమయంలోనే వారిని అరెస్ట్ చేయగలిగారు పోలీసులు.నిందితులున్న ఇంట్లో దొంగతనానికి వారు ఉపయోగించిన పనిముట్లను కనుగొన్నారు.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









