దొంగతనానికి యత్నించిన ముగ్గురి అరెస్ట్
- February 10, 2021
రియాద్:మదీనాలో ఓ ఏటీఎంని దొంగిలించేందుకు యత్నించిన ముగ్గరు పాకిస్తానీ వలసదారుల్ని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.సౌదీ అరేబియా పశ్చిమ ప్రాంతంలోని హెజాజ్ రీజియన్లో ఈ అరెస్టులు జరిగాయి.నిందితుల వయసు 20 నుంచి 30 ఏళ్ళ లోపు వుంటుంది.మదీనా పోలీస్ అధికార ప్రతినిథి లెఫ్టినెంట్ కల్నల్ హుస్సేన్ అల్ కహ్తానీ ఈ విషయాన్ని వెల్లడించారు.నిందితులు దొంగతనానికి యత్నించిన కొద్ది సమయంలోనే వారిని అరెస్ట్ చేయగలిగారు పోలీసులు.నిందితులున్న ఇంట్లో దొంగతనానికి వారు ఉపయోగించిన పనిముట్లను కనుగొన్నారు.
తాజా వార్తలు
- భారత్లో త్వరలో 2 కొత్త ఎయిర్లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!







