యు.ఎ.ఈ పై శ్రీలంక విజయం
- February 25, 2016
స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న శ్రీలంక బంతితో రాణించినా.. ఛేదనలో తేలిపోయిన యూఏఈ మీర్పూర్: ఆసియాకప్ క్వాలిఫయర్ మ్యాచ్ల్లో వరుస విజయాలతో దూసుకొచ్చిన పసికూన యూఏఈ అసలు సమరంలో మాత్రం చతికిలపడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను 129 పరుగులకే పరిమితం చేసి సంచలనం సృష్టించేలా కనిపించినా.. లక్ష్య ఛేదనలో బ్యాట్స్మెన్లు చేతులెత్తేయడంతో 14 పరుగుల తేడాతో టీ20 మ్యాచ్లో ఓటమి పాలైంది. ఒకవైపు మిడిలార్డర్ బ్యాట్స్మెన్ స్వప్నిల్ పాటిల్ (37: 36 బంతుల్లో 3×4, 2×6) ఒంటరిగా పోరాడినా.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







