బాగ్దాద్ షియా జిల్లాలో పేలుళ్లలో 15 మంది మృతి

- February 26, 2016 , by Maagulf
బాగ్దాద్  షియా జిల్లాలో  పేలుళ్లలో 15 మంది మృతి

షియా జిల్లాలోని ఓ మసీదులో గురువారం సాయంత్రం ఇద్దరు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడగా, 15 మంది మృతి చెందారు. పేలుళ్ల ధాటికి సమీపంలోని దుకాణాలు, భవనాలు బీటలు వారాయి. ఈ ఘటనలో గాయపడిన 30 మందిని ఆస్పత్రికి తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com