బాగ్దాద్ షియా జిల్లాలో పేలుళ్లలో 15 మంది మృతి
- February 26, 2016షియా జిల్లాలోని ఓ మసీదులో గురువారం సాయంత్రం ఇద్దరు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడగా, 15 మంది మృతి చెందారు. పేలుళ్ల ధాటికి సమీపంలోని దుకాణాలు, భవనాలు బీటలు వారాయి. ఈ ఘటనలో గాయపడిన 30 మందిని ఆస్పత్రికి తరలించారు.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం