బాగ్దాద్ షియా జిల్లాలో పేలుళ్లలో 15 మంది మృతి
- February 26, 2016షియా జిల్లాలోని ఓ మసీదులో గురువారం సాయంత్రం ఇద్దరు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడగా, 15 మంది మృతి చెందారు. పేలుళ్ల ధాటికి సమీపంలోని దుకాణాలు, భవనాలు బీటలు వారాయి. ఈ ఘటనలో గాయపడిన 30 మందిని ఆస్పత్రికి తరలించారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం