ఫిబ్రవరి 18 నుంచి నెల రోజులపాటు అసెంబ్లీ సస్పెండ్
- February 18, 2021
కువైట్ సిటీ:ఎమిర్ డిక్రీ మేరకు ఆర్టికల్ 106 ప్రకారం నేషనల్ అసెంబ్లీ మీటింగ్స్ని ఫిబ్రవరి 18 నుంచి నెల రోజులపాటు వాయిదా వేయడం జరిగింది. కౌన్సిల్ ఆఫ్ మినస్టర్స్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆర్టికల్ 106 ప్రకారం ఎమిర్, డిక్రీ ద్వారా అసెంబ్లీ సమావేశాల్ని నెల రోజులకు మించకుండా వాయిదా వేయవచ్చు. అయితే, సింగిల్ సెషన్లో ఈ వాయిదా రిపీట్ అవకూడదు. ఒకవేళ రిపీట్ చేయాలంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనుమతి తప్పనిసరి. ఒక్కసారికి మాత్రమే అది అనుమతించబడుతుంది. వాయిదా పీరియడ్, సెషన్ పీరియడ్తో లెక్కించరాదు. ప్రైమ్ మినిస్టర్ డిజిగ్నేట్ షేక్ సబాహ్ అల్ ఖాలెద్ తన కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రకటనలో ఆలస్యం కారణంగానే ఇలా జరుగుతోంది. మినిస్టీరియల్ పొజిషన్ విషయమై తలెత్తిన గందరగోళం కారణంగానే ఆలస్యం జరుగుతోందని సమాచారం.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







