కువైట్: జనం గుమికూడరాదు, కోవిడ్ నిబంధనల్ని ఖచ్చితంగా పాటించాల్సిందే
- February 19, 2021
కువైట్: జనం ఎట్టిపరిస్థితుల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా గుమికూడరాదనీ, కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టేందుకు సూచించబడిన అన్ని నిబంధనల్నీ పాటించాల్సిందేనని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పునరుద్ఘాటించింది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్న నిర్ణయాలు అలాగే, హెల్త్ అథారిటీస్ చేస్తోన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మరింత బాధ్యతగా వ్యవహరించాలని మినిస్ట్రీ ఇంటీరియర్ స్పష్టం చేసింది. బ్రిగేడియర్ తవహీద్ అల్ కాందారి మాట్లాడుతూ, లా నెంబర్ 8, 1969 మరింత పక్కగా అమలు చేయబడుతుందని చెప్పారు. ఎక్కడైనా ఎక్కువమంది గుమికూడినట్లయితే, అలాంటి సమాచారాన్ని ఎమర్జన్సీ ఫోన్ నెంబర్ 112కి తెలపాలంటూ విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







