బంగ్లాదేశ్ చేతిలో యూఏఈ పరాజయం
- February 26, 2016
బంతితో రాణించిన బంగ్లా బౌలర్లు పేకమేడను తలపించిన యూఏఈ టాప్ ఆర్డర్ మీర్పూర్: ఆసియా కప్లో పసికూన యూఏఈ ఆటతీరు మరీ తీసికట్టుగా మారిపోతోంది. మీర్పూర్ వేదికగా శుక్రవారం జరిగిన టీ20 మ్యాచ్లో యూఏఈ 51 పరుగుల తేడాతో ఆతిథ్య బంగ్లాదేశ్ చేతిలో పరాజయం పాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ఓపెనర్ మిథున్ (47: 41 బంతుల్లో 4×4, 2×6) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్య ఛేదనలో యూఏఈ ఏ దశలోనూ కనీసం పోరాట పటిమను కూడా కనబర్చలేకపోయింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









