బంగ్లాదేశ్ చేతిలో యూఏఈ పరాజయం
- February 26, 2016
బంతితో రాణించిన బంగ్లా బౌలర్లు పేకమేడను తలపించిన యూఏఈ టాప్ ఆర్డర్ మీర్పూర్: ఆసియా కప్లో పసికూన యూఏఈ ఆటతీరు మరీ తీసికట్టుగా మారిపోతోంది. మీర్పూర్ వేదికగా శుక్రవారం జరిగిన టీ20 మ్యాచ్లో యూఏఈ 51 పరుగుల తేడాతో ఆతిథ్య బంగ్లాదేశ్ చేతిలో పరాజయం పాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ఓపెనర్ మిథున్ (47: 41 బంతుల్లో 4×4, 2×6) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్య ఛేదనలో యూఏఈ ఏ దశలోనూ కనీసం పోరాట పటిమను కూడా కనబర్చలేకపోయింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







