ఆసియా కప్ టీ20లో పాక్పై భారత్ ఘన విజయం
- February 27, 2016
ఆసియా కప్ టీ20లో భాగంగా జరిగిన భారత్ - పాకిస్థాన్ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా పాక్ బ్యాట్మెన్స్ను తొలి ఓవర్ నుంచే కట్టడి చేసింది. 17.3 ఓవర్లకే ఆలౌట్ అయిన పాక్ను 83 పరుగులకే పరిమితం చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసి గెలుపొందింది. 15.3 ఓవర్లలో భారత్ మ్యాచ్ను ముగించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







