సరిపెల్లకు భారత్ భూషణ్ అవార్డు

- February 27, 2016 , by Maagulf
సరిపెల్లకు భారత్ భూషణ్ అవార్డు

కాకినాడకు చెందిన జ్యోతిష్యుడు డాక్టర్ సరిపెల్ల శ్రీరామచంద్రమూర్తికి '్భరత్ భూషణ్' అవార్డు ప్రదానం చేశారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ సంస్థ ఈ అవార్డును మూర్తికి అందజేసింది. ఢిల్లీలోని ఛత్రాపుర్ ఎస్‌ఎకె శక్తిపీఠ్ ఆడిటోరియంలో శనివారం జరిగిన కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు రామకృష్ణ శాస్ర్తీ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. జ్యోతిష్యం వాస్తు, సంఖ్యాశాస్త్రం, హస్త సాముద్రికాలలో పరిశోధన చేసినందుకు ఏటా ఈ సంస్థ అవార్డులను అందజేస్తుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com