ఫేస్ మాస్క్ ధరించని 61,051 మందిపై కేసు నమోదు
- March 21, 2021
బహ్రెయిన్:కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై బహ్రెయిన్ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. భౌతిక దూరం పాటించకపోయినా, ఫేస్ మాస్కులు ధరించకపోయినా వెంటనే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు బహ్రెయిన్ వ్యాప్తంగా ఫేస్ మాస్కులు పెట్టుకోని 61,051 మందిపై కేసు నమోదు చేశారు. అలాగే భౌతిక దూరం పాటించని 8,579 మందిపై కూడా కేసులు బుక్ చేశారు. కోవిడ్ వ్యాప్తిని నియంత్రించేందుకు ముందస్తు జాగ్రత్తలు పాటించటమే ఉత్తమ మార్గమమని చెబుతున్న అధికారులు కోవిడ్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహించింది. ఈ నెల 18 నాటికి 7,023 అవగాహన కార్యక్రమాలను చేపట్టింది. సమాజ ఆరోగ్య భద్రత కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్
- JEE మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్
- భారత్తో మ్యాచ్ బాయ్కాట్ పై షాహిద్ అఫ్రిది కామెంట్స్
- భారత దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ ట్రైన్లు
- ప్రవాస భారతీయులకు బడ్జెట్ కానుక
- వాట్సాప్ నుంచి కొత్త పెయిడ్ ప్లాన్!
- యూఏఈ స్కూల్ అడ్మిషన్లలో కొత్త రూల్స్
- హైదరాబాద్ టూ బెంగళూరు కేవలం 2 గంటలే..
- షేక్ హసీనాకు 10 సంవత్సరాలు జైలు శిక్ష
- 16వ ఆర్థిక సంఘం నివేదిక పై లోక్సభలో ఎంపీ బాలాశౌరి ప్రశ్న







