భారత్ లో కరోనా కేసుల వివరాలు
- March 26, 2021న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి, గడిచిన 24 గంటల్లో భారత్ లో కొత్తగా 59,118 కేసులు నమోదయ్యాయి.దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,18,46,652కి చేరింది.ఇందులో 1,12,64,637 మంది కోలుకోగా, 4,21,066 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి.ఇక ఇదిలా ఉంటే, గడిచిన 24 గంటల్లో భారత్ లో 257 మంది కరోనాతో మృతి చెందారు.దీంతో భారత్లో ఇప్పటి వరకు నమోదైన మరణాల సంఖ్య 1,60,949 కి చేరింది.గడిచిన 24 గంటల్లో భారత్లో 32,987 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కోలుకిని డిశ్చార్జ్ అయిన కేసుల కంటే పాజీటీవ్ కేసులు డబుల్ గా ఉండటం విశేషం.భారత్ లో ఇప్పటి వరకు మొత్తం 5,55,04,440 మందికి కరోనా టీకా అందించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు
- వైసీపీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్..
- ట్రంప్ తో డిబేట్ కు నేను సిద్ధం: బైడెన్
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్