జెడ్డా విమానాశ్రయంలో యూఏఈ విమానాలు టెర్మినల్ 1కి మార్పు
- March 26, 2021సౌదీ:జెడ్డాలోని అబ్దుల్లాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో యూఏఈ ఎయిర్ లైన్స్ విమానాల టెర్మినల్ లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎమిరేట్స్ తో పాటు ఎతిహాద్ విమానాలను నార్నర్న్ గేట్ దగ్గర నుంచి టెర్మినల్ 1కి మార్చుతున్నట్లు సౌదీ అరేబియా సివిల్ ఎవియేషన్ అధికారులు వెల్లడించారు. మార్చి 29 నుంచి ఈ మార్పులు అమలులోకి వస్తాయి. ఇదిలాఉంటే ప్రయాణికుల సౌలభ్యం కోసం యుఎఇ విమానయాన సంస్థలు - ఎమిరేట్స్, ఎతిహాద్ తో సహా ఇతర గల్ఫ్ క్యారియర్లు డిజిటల్ పాస్ పోర్ట్ లను ట్రయల్స్ చేస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్