జెడ్డా విమానాశ్రయంలో యూఏఈ విమానాలు టెర్మినల్ 1కి మార్పు
- March 26, 2021
సౌదీ:జెడ్డాలోని అబ్దుల్లాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో యూఏఈ ఎయిర్ లైన్స్ విమానాల టెర్మినల్ లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎమిరేట్స్ తో పాటు ఎతిహాద్ విమానాలను నార్నర్న్ గేట్ దగ్గర నుంచి టెర్మినల్ 1కి మార్చుతున్నట్లు సౌదీ అరేబియా సివిల్ ఎవియేషన్ అధికారులు వెల్లడించారు. మార్చి 29 నుంచి ఈ మార్పులు అమలులోకి వస్తాయి. ఇదిలాఉంటే ప్రయాణికుల సౌలభ్యం కోసం యుఎఇ విమానయాన సంస్థలు - ఎమిరేట్స్, ఎతిహాద్ తో సహా ఇతర గల్ఫ్ క్యారియర్లు డిజిటల్ పాస్ పోర్ట్ లను ట్రయల్స్ చేస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







