జెడ్డా విమానాశ్రయంలో యూఏఈ విమానాలు టెర్మినల్ 1కి మార్పు
- March 26, 2021సౌదీ:జెడ్డాలోని అబ్దుల్లాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో యూఏఈ ఎయిర్ లైన్స్ విమానాల టెర్మినల్ లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎమిరేట్స్ తో పాటు ఎతిహాద్ విమానాలను నార్నర్న్ గేట్ దగ్గర నుంచి టెర్మినల్ 1కి మార్చుతున్నట్లు సౌదీ అరేబియా సివిల్ ఎవియేషన్ అధికారులు వెల్లడించారు. మార్చి 29 నుంచి ఈ మార్పులు అమలులోకి వస్తాయి. ఇదిలాఉంటే ప్రయాణికుల సౌలభ్యం కోసం యుఎఇ విమానయాన సంస్థలు - ఎమిరేట్స్, ఎతిహాద్ తో సహా ఇతర గల్ఫ్ క్యారియర్లు డిజిటల్ పాస్ పోర్ట్ లను ట్రయల్స్ చేస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు