ప్రైవేటు స్కూళ్ళకు సవరించిన టైమింగ్స్
- March 26, 2021
అబుధాబి:అబుధాబిలో ప్రైవేటు స్కూళ్ళు పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో పని గంటల్ని తగ్గించుకున్నాయి.నాలుగు గంటలకు సమయాన్ని కుదించారు. ఈ మేరకు అబుధాబి డిపార్టుమెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే స్కూళ్ళు పనిచేస్తాయి. మార్చి 28 నుంచి ఏప్రిల్ 8 వరకు స్ప్రింగ్ బ్రేక్ కాగా, ఆ విరామం తర్వాత కొత్త స్కూల్ టైమింగ్స్ అమలవుతాయి.
తాజా వార్తలు
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!
- గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్–2025 అవార్డు గ్రహీతల ప్రకటన







