సోషల్ మీడియా పోస్టుపై ఆర్ఓపీ వివరణ
- March 27, 2021
మస్కట్:రాయల్ ఒమన్ పోలీస్, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఓ పోస్టుపై వివరణ ఇచ్చింది. పౌరుడు సుల్తాన్ అంబుసైది పోస్ట్ చేసిన క్లిప్స్ మీద విచారణ జరుగుతోందని అన్నారు. తన ప్రైవేటు అకౌంట్ల ద్వారా పౌరుడు సుల్తాన్ అంబుసైది పోస్టు చేసిన అంశాలను లోతుగా పరిశీలించి, చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందనీ, ఈ నేపథ్యంలో జ్యుడీషియల్ అథారిటీస్ సహకారం తీసుకుంటున్నామని రాయల్ ఒమన్ పోలీస్ వివరించడం జరిగింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







