రమదాన్ వరకూ పాక్షిక కర్ఫ్యూ కొనసాగే అవకాశం
- March 29, 2021
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ - కరోనా సుప్రీం అడ్వయిజరీ కమిటీ హెడ్ డాక్టర్ ఖాలెద్ అల్ జరాల్లా, పవిత్ర రమదాన్ మాసం వరకు పాక్షిక కర్ఫ్యూ కొనసాగే అవకావం వుందని అభిప్రాయపడ్డారు. చాలా గవర్నరేట్లలో ఇంకా యాక్టివ్ కేసులు ఎక్కువగానే వున్నాయనీ, రాండమ్ సర్వే ద్వారా ఈ విషయాన్ని గుర్తించామని అన్నారు. పవిత్ర రమదాన్ మాసంలో కూడా పాక్షిక కర్ఫ్యూ కొనసాగవచ్చునని అనుమానం వ్యక్తం చేశారాయన.
తాజా వార్తలు
- కువైట్లో ‘వికసిత్ భారత్ 2047: ఇండియా-కువైట్ డైలాగ్స్’ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ముగిసిన ప్రపంచ పారా బ్యాడ్మింటన్..!!
- విజిట్ వీసా గడువు ముగిసిన వారి గురించి చెప్పకపోతే..జైలు శిక్, SR50,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ లక్కీ డే డ్రా..Dh5 మిలియన్లు గెలిచిన విజేత..!!
- ప్రైవేట్ రంగానికి కొత్త వర్కింగ్ అవర్స్..ప్రకటించిన ఖతార్..!!
- ఒమన్ లో రవిశంకర్ సెలబ్రేట్ లైఫ్ ఇంటరాక్షన్ సక్సెస్..!!
- ఏఐ ప్రభావం షాకింగ్, ఉద్యోగాలకు భారీ ముప్పు?
- Bangladesh: తారిక్ రెహమాన్ ప్రధాని కావడం భారత్కు ప్రయోజనమా?
- బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ రియల్టీ సంస్థ అన్విత గ్రూప్
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం









