బహ్రెయిన్ లో ముగిసిన ప్రపంచ పారా బ్యాడ్మింటన్..!!
- February 15, 2026
మనామా: బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు షేక్ ఖలీద్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఆధ్వర్యంలో ప్రపంచ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ బహ్రెయిన్ 2026 ముగింపు వేడుక జనరల్ స్పోర్ట్స్ అథారిటీ వైస్ ప్రెసిడెంట్ షేక్ సల్మాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖలీఫా సమక్షంలో జరిగింది. ఈ ఛాంపియన్షిప్ను బహ్రెయిన్ బ్యాడ్మింటన్ మరియు స్క్వాష్ ఫెడరేషన్ సహకారంతో బహ్రెయిన్ పారాలింపిక్ కమిటీ నిర్వహించింది. ఈ ప్రతిష్టాత్మక ప్రపంచ ఈవెంట్ను ఆతిథ్యం ఇచ్చిన మిడిలీస్టులో మొదటి దేశంగా బహ్రెయిన్ నిలిచి చారిత్రాత్మక మైలురాయిని అందుకుంది. ముగింపు కార్యక్రమంలో జనరల్ స్పోర్ట్స్ అథారిటీ CEO డాక్టర్ అబ్దుల్రెహ్మాన్ సాదిక్ అస్కర్, బహ్రెయిన్ పారాలింపిక్ కమిటీ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ దువైజ్ అల్ ఖలీఫా, బహ్రెయిన్ పారాలింపిక్ కమిటీ సెక్రటరీ జనరల్ అలీ బిన్ మొహమ్మద్ అల్ మజీద్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!









