భారత్ లోని ముస్లిం సోదరులకు 4 టన్నుల ఖర్జూరాల కానుక
- April 09, 2021సౌదీ: ముస్లింల పవిత్ర ప్రార్థన స్థలాలైన మక్కా, మదీనా మసీదుల తరపున భారత్ లోని ముస్లిం సోదరులకు ఖర్జూరాలను కానుకగా పంపించారు కింగ్ సల్మాన్.ఢిల్లీలోని సౌదీ అరేబియా కార్యాలయానికి అనుబంధంగా ఉన్న ముస్లిం సంస్థలు గిఫ్ట్ ప్యాక్ లను పలువురికి అందిస్తున్నారు.దేశంలోని పలు ముస్లిం ప్రముఖులకు, ఇస్లాం సంస్థలకు ఖర్చూర ప్యాకెట్లను పంపిస్తున్నారు.అయితే..కోవిడ్ నేపథ్యంలో అన్ని ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు సౌదీ సంఘీభావంగా ఉంటుందనే సందేశాన్ని చేరవేస్తూ ప్రపంచంలోని దాదాపు 24 దేశాలకు సౌదీ గిఫ్ట్ ప్యాక్ లను పంపిస్తోంది. అదే తరహాలో భారత్ కు కూడా 4 టన్నుల ఖర్జూరాలను గిఫ్ట్ గా పంపించింది.ముస్లిం సోదరులకు కష్టానష్టాల్లో తాము అండగా ఉంటామనే సందేశాన్ని పంపించింది.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు