జి.డి.ఆర్.ఎఫ్.ఎ కొత్త బిల్డింగ్ ప్రారంభించిన షార్జా రూలర్
- April 12, 2021
షార్జా: డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు ఫారినర్స్ ఎఫైర్స్ (జి.డి.ఆర్.ఎఫ్.ఎ.) కొత్త భవనం షార్జాలో ప్రారంభమైంది. ముజైరా, అల్ రహమానియాలో ఈ భవనాన్ని డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి (సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, షార్జా రూలర్) ప్రారంభించారు. 100 కౌంటర్లతో కూడిన ఈ భవనం, వినియోగదారులకు వేగవంతమైన సేవల్ని అందించనుంది. రెసిడెన్సీ మరియు ఐడెంటిటీ కార్డుల జారీ వంటి సేవలు ఇక్కడ లభ్యమవుతాయి. ఈవెంట్లు, కాన్ఫరెన్సులు, లెక్చర్లు ఇతర యాక్టివిటీలకు సంబంధించి 385 మంది సామర్థ్యంతో బిల్డింగులో థియేటర్ సౌకర్యం కూడా వుంది. 170 మంది వర్షిపర్స్ కోసం మసీదు కూడా ఇందులో ఏర్పాటు చేశారు. వర్కింగ్ మదర్స్ కోసం నర్సరీ ఏర్పాటు చేశారు. జిమ్నాజియం, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ ఆధ్వర్యంలో నడిచే క్లినిక్ కూడా వున్నాయి.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







