వ్యాట్ నుంచి 500 ఆహార ఉత్పత్తులకు మినహాయింపు
- April 12, 2021
మస్కట్: ఒమన్ దేశంలో సాధారణంగా వినియోగించే 500 రకాల ఆహార ఉత్పత్తులను వ్యాట్ నుంచి మినహాయించారు. ఏప్రిల్ 16 నుంచి వ్యాట్ అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే. బేసిక్ ఫుడ్ కమోడిటీస్ (సున్నా వ్యాట్ వర్తించేవి) సంఖ్య 93 నుంచి 488కి పెంచారు. కాగా, 2 రెసిడెన్షియల్ కేటగిరీ చెల్లింపుదారులైన వినియోగదారులకు చెల్లింపులు ప్రభుత్వమే చేస్తుంది. రెండు కనెక్షన్ల నిమిత్తం ప్రభుత్వ మద్దతు కోసం ఎంపికైనవారికి ఇది వర్తిస్తంుది. ఫ్యూయల్ సపోర్టు కార్డులకు అర్హత సాధించినవారికి తగ్గింపు ధరల్లో ఫ్యూయల్ లభిస్తుంది. 200 లీటర్ల నుంచి 400 లీటర్లు (నెలకు) వీరు పొందుతారు తగ్గింపు ధరల్లో.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







