పర్యాటకులకు అందుబాటులో అత్యాధునిక పడవల సేవలు
- March 02, 2016
ప్రధాన పర్యాటక ప్రాంతమైన హుస్సేన్సాగర్లో విహరించాలనుకునే పర్యాటకులకు అత్యాధునిక పడవల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ పడవలను టెన్నిస్ స్టార్ సానియా మీర్జా బుధవారం ప్రారంభించారు. ఒక పడవలో పయనించి సానియా సందడి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పేర్వారం రాములు, ఎండీ క్రిష్టినా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సానియా మీడియాతో మాట్లాడుతూ హైదరాబాదీని కావడం గర్వంగా ఉందని అన్నారు. తెలంగాణలో చాలా పట్టణాలు తమకు తెలియవని, వాటన్నిటినీ చూడాలనుకుంటున్నానని, హైదరాబాద్లో భిన్న సంస్కృతి కనిపిస్తుందని ఆమె అన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







