ఇంధనంపై వ్యాట్ విధించనున్న ఒమన్
- April 16, 2021
మస్కట్: వ్యాట్ - విలువ ఆధారిత పన్నుని ఇంధనంపై విధించనుంది ఒమన్. నేటి అర్థ రాత్రి నుంచి ఇది అమల్లోకి వస్తుంది. శుక్రవారం తెల్లవారు ఝాము నుంచి అమల్లోకి వ్యాట్ వస్తుందని అధికారులు తెలిపారు. ఏప్రిల్ నెలలో ఫ్యూయల్ ధరలతో పోల్చితే, 5 శాతం పెరగనున్నాయి. వ్యాట్ తర్వాత లీటరు ఇంధనం ధరలు ఇలా వుంటాయి. ఎం 95 ధర 227 బైసాస్ కాగా, ఎం 91 ధర 215 బైసాస్. డీజిల్ ధర 233 బైసా. కాగా, పెరగక ముందు ఎం 95 ధర 216 బైసా కాగా, ఎం 95 ధర 205 బైసా, డీజిల్ 22 బైసాగా వుంది.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







