సానుకూలంగా ఉన్న భారత్ బడ్జట్ లూలు గ్రూప్ అధినేత యూసఫ్ అలీ
- March 02, 2016
మధ్యప్రాచ్యంలోని అతిపెద్ద గొలుసుకట్టు అది ఒక వివేకం కల్గి అనేక రంగాల్లో సానుకూల ప్రభావం చూపుతుందని భారత్ బడ్జెట్ బాగుందని లులు గ్రూప్ ఛైర్మన్ యుసుఫ్ఫాలి ఏం ఎ వ్యాఖ్యానించారు. భారత ఆర్థిక మంత్రి స్పష్టంగా పేర్కొంటూ భారత ఆర్థిక వృద్ధి స్తంభాలైన వ్యవసాయం, గ్రామీణ, సామాజిక రంగ, నైపుణ్యాలు సులువుగా చేసే వ్యాపార మరియు పన్నుసమ్మతి సంస్కరణలు చేయడం ప్రధాన పాత్ర పోషిస్తాయని అన్నారు. భారతదేశం యొక్క అవస్థాపన సౌకర్యాలు పటిష్ట విధానంలో ఒక దీర్ఘ మార్గం కొనసాగడం మంచి పరిణామమని తెలిపారు. తద్వారా ప్రభుత్వ పన్ను, సుంకం ప్రయోజనాలు అందించడం తయారీ సామర్థ్యాలు భారతదేశం మెరుగు పడటానికి ఒత్తిడి ఇచ్చింది అని ఈ విధానంకు నేను సంతోషంగా అనుకూలంగా ఉన్నానని యుసుఫ్ఫాలి ఏం ఎ అన్నారు. వ్యవసాయంపై ఆర్థికమంత్రి దృష్టి నిలపడం ఎంతో అభినిందంచగిన నిర్ణయమని...అందరు బడ్జెట్ కోసం ఆత్రుతతో ఎదురుచూస్తున్న వెళ ఆహార భద్రతను మెరుగుపర్చడానికి ఇతర ప్రాంతాలకు ఎగుమతులు పెంచడానికి ఇది ఎంతో దోహద పడుతుందని తెలిపారు, 3 సంవత్సరాల పన్ను సెలవు ఈ బడ్జెట్ లో అత్యంత ఉత్తేజకరమైన ప్రకటన అని తెలిపారు. నైపుణ్యం ఉన్న వ్యవస్థాపకులు రేపటి తరం వారితే నాంచి భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామీణ మరియు వ్యవసాయ రంగాలపై వ్యయాన్ని మెరుగుపర్చే విధానం ఎంతో అవసరంతో పాటు మంచి ప్రేరణను కల్గిస్తుందని యుసుఫ్ఫాలి వ్యాఖ్యానించాడు. భారత్ బడ్జట్ లో మరో కీలకమైన ఆహార శుద్ధి పరిశ్రమ అని ఈ వ్యాపారంలో లో 100 శాతం ఎఫ్డిఐ ఉంటుంది. భారతదేశం లో వ్యాపార ఏర్పాటు చేయడానికి ఎదురు చూస్తున్న పలువురు అంతర్జాతీయ వ్యాపారులకు ఈ వార్త ఆసక్తి కల్గిస్తుందని అన్నారు. ఈ చర్యలబు వారు ఖచ్చితంగా స్వాగతం చెప్తారని తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







