ఫేక్ పీసీఆర్ సర్టిఫికెట్ కేసులేవి నమోదవలేదన్న కువైట్
- April 29, 2021కువైట్ సిటీ: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికులకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఫేక్ పీసీఆర్ సర్టిఫికెట్ కేసులు లేవని సివిల్ ఏవియేషన్ అధికారులు వెల్లడించారు. 2020 ఆగస్ట్ నుంచి ఇప్పటివరకు ప్రయాణికులు పీసీఆర్ ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించిన దాఖలాలు లేవని స్పష్టం చేసింది.ఇదిలాఉంటే..పలు దేశాల్లోని గుర్తింపు లాబరేటరీల సంఖ్య పెరగటంలో కువైట్ వస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోందని వెల్లడించింది. కోవిడ్ తొలినాళ్లలో చాలా మంది నెగటీవ్ పీసీఆర్ రిపోర్ట్ తో వచ్చినా కువైట్ చేరుకున్నాక వారికి పాజిటీవ్ వచ్చిందని..దీంతో పలు దేశాల్లోని గుర్తింపు పొందిన లాబరేటరీలను అనుసంధానిస్తూ ఆరోగ్యశాఖ అందుబాటులోకి తీసుకొచ్చిన MUNA సిస్టం సత్ఫలితాలు ఇచ్చిందన్నారు.
తాజా వార్తలు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..