ఫేక్ పీసీఆర్ సర్టిఫికెట్ కేసులేవి నమోదవలేదన్న కువైట్
- April 29, 2021
కువైట్ సిటీ: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికులకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఫేక్ పీసీఆర్ సర్టిఫికెట్ కేసులు లేవని సివిల్ ఏవియేషన్ అధికారులు వెల్లడించారు. 2020 ఆగస్ట్ నుంచి ఇప్పటివరకు ప్రయాణికులు పీసీఆర్ ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించిన దాఖలాలు లేవని స్పష్టం చేసింది.ఇదిలాఉంటే..పలు దేశాల్లోని గుర్తింపు లాబరేటరీల సంఖ్య పెరగటంలో కువైట్ వస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోందని వెల్లడించింది. కోవిడ్ తొలినాళ్లలో చాలా మంది నెగటీవ్ పీసీఆర్ రిపోర్ట్ తో వచ్చినా కువైట్ చేరుకున్నాక వారికి పాజిటీవ్ వచ్చిందని..దీంతో పలు దేశాల్లోని గుర్తింపు పొందిన లాబరేటరీలను అనుసంధానిస్తూ ఆరోగ్యశాఖ అందుబాటులోకి తీసుకొచ్చిన MUNA సిస్టం సత్ఫలితాలు ఇచ్చిందన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









