భారత్ కరోనా అప్డేట్

- April 29, 2021 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.కరోనా మహమ్మారి దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు.రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి.గడిచిన 24 గంటల్లో ఇండియాలో 3,79,257కి చేరింది.ఇందులో 1,50,86,878 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 30,84,814 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 3,645 మంది మృతి చెందారు.దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,04,832కి చేరింది.  గడిచిన 24 గంటల్లో భారత్ లో 2,69,507 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు మొత్తం 15,00,20,648 మందికి వ్యాక్సిన్ అందించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com