భారత్ కు మెడికల్ కిట్లు, ఆక్సిజన్ పంపనున్న బహ్రెయిన్
- May 01, 2021
బహ్రెయిన్: భారత్ లో కోవిడ్ ఉధృతి తీవ్రం అవుతుండటంపై బహ్రెయిన్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంక్షోభ పరిస్థితుల్లో తాము భారత్ కు అన్ని విధాల అండగా నిలబడతామని స్పష్టం చేసింది. కోవిడ్ పై భారత్ పోరుకు మద్దతుగా అవసరమైన మెడికల్ కిట్లతో పాటు ఆక్సిజన్ నిల్వలను పంపించనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం
- హిజాబ్ పై నిషేధాన్ని ఎత్తివేసిన కర్ణాటక ప్రభుత్వం..ఉత్తర్వులు జారీ
- రియాద్లో ఉచిత హృదయ వైద్య శిబిరం
- అస్వస్థతతో సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరిక..
- బక్రీద్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన నిఘా: డీజీపీ ఆనంద్
- ఇరాన్కు అమెరికా ఆర్థిక షాక్: రూ.145 కోట్ల బహుమతి ప్రకటన!
- భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ (BSG)ను మరింతగా విస్తరించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- దుబాయ్లోని కీలక ప్రదేశాలలో కర్బ్, పోల్ పార్కింగ్ కెమెరాలు..!!
- దోహా ఫిల్మ్ ఫెస్టివల్ 2026.. షార్ట్ ఫిల్మ్ లకు ఆహ్వానం..!!









