భారత్ కు మెడికల్ కిట్లు, ఆక్సిజన్ పంపనున్న బహ్రెయిన్
- May 01, 2021
బహ్రెయిన్: భారత్ లో కోవిడ్ ఉధృతి తీవ్రం అవుతుండటంపై బహ్రెయిన్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంక్షోభ పరిస్థితుల్లో తాము భారత్ కు అన్ని విధాల అండగా నిలబడతామని స్పష్టం చేసింది. కోవిడ్ పై భారత్ పోరుకు మద్దతుగా అవసరమైన మెడికల్ కిట్లతో పాటు ఆక్సిజన్ నిల్వలను పంపించనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!







