తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష..!
- May 05, 2021హైదరాబాద్: బెంగాల్లో బీజేపీ కార్యకర్తలపై దాడులకు నిరసనగా.. దేశవ్యాప్తంగా ఆ పార్టీ నేతలు నిరసనలు చేపట్టారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేపట్టారు బండి సంజయ్. నోటికి నల్ల రిబ్బన్ కట్టుకొని సేవ్ బెంగాల్ అంటూ నినాదాలు చేశారు.బీజేపీ కార్యాలయాలపై బాంబు దాడులు చేస్తున్నారన్నారు. ఇప్పటికే ముగ్గురు బీజేపీ కార్యకర్తలను హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు