పైసా ఖర్చులేకుండా గుండెమార్పిడిలు : గుంటూరులో
- March 04, 2016
గుంటూరు సర్వజనాసుపత్రి లో గుండెమార్పిడి శస్త్రచికిత్సలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇది ప్రారంభం అయితే దేశవ్యాప్తంగా ఇలాంటి ఘనత సాధించిన ప్రభుత్వ వైద్యశాలల్లో గుంటూరు ఆసుపత్రి 4వదిగా చరిత్ర కెక్కనుంది. అంతేకాకుండా నవ్యాంధ్రలో ఇదే తొలి వైద్యశాలగా రికార్డు సొంతం చేసుకోబోతోంది..ఇప్పటికే గుండెమార్పిడి అవసరమైన 9 మందిని ఇక్కడి వైద్యులు గుర్తించటం జరిగింది. ఎక్కడైనా బ్రెయిన్ డెడ్ కేసు సమాచారం ఉంటే వారి గుండె అమర్చటానికి వీలవుతుంది. కాగా ఈనెల 18లోగా ఒక గుండెమార్పిడి చేయాలని డాక్టర్ గోఖలే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ కింద రోగికి పైసా ఖర్చులేకుండా ఈ సర్జరీలు నిర్వహించటంవలన రోగులకు ఎంతో మేలుకలుగుతోంది
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









