పైసా ఖర్చులేకుండా గుండెమార్పిడిలు : గుంటూరులో
- March 04, 2016
గుంటూరు సర్వజనాసుపత్రి లో గుండెమార్పిడి శస్త్రచికిత్సలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇది ప్రారంభం అయితే దేశవ్యాప్తంగా ఇలాంటి ఘనత సాధించిన ప్రభుత్వ వైద్యశాలల్లో గుంటూరు ఆసుపత్రి 4వదిగా చరిత్ర కెక్కనుంది. అంతేకాకుండా నవ్యాంధ్రలో ఇదే తొలి వైద్యశాలగా రికార్డు సొంతం చేసుకోబోతోంది..ఇప్పటికే గుండెమార్పిడి అవసరమైన 9 మందిని ఇక్కడి వైద్యులు గుర్తించటం జరిగింది. ఎక్కడైనా బ్రెయిన్ డెడ్ కేసు సమాచారం ఉంటే వారి గుండె అమర్చటానికి వీలవుతుంది. కాగా ఈనెల 18లోగా ఒక గుండెమార్పిడి చేయాలని డాక్టర్ గోఖలే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ కింద రోగికి పైసా ఖర్చులేకుండా ఈ సర్జరీలు నిర్వహించటంవలన రోగులకు ఎంతో మేలుకలుగుతోంది
తాజా వార్తలు
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!
- ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై QCAA కఠిన చర్యలు..!!
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!
- ఈ ఆదివారం నుంచి జజీరా ఎయిర్వేస్ పూర్తిస్థాయి సేవలు పునఃప్రారంభం









