పైసా ఖర్చులేకుండా గుండెమార్పిడిలు : గుంటూరులో
- March 04, 2016
గుంటూరు సర్వజనాసుపత్రి లో గుండెమార్పిడి శస్త్రచికిత్సలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇది ప్రారంభం అయితే దేశవ్యాప్తంగా ఇలాంటి ఘనత సాధించిన ప్రభుత్వ వైద్యశాలల్లో గుంటూరు ఆసుపత్రి 4వదిగా చరిత్ర కెక్కనుంది. అంతేకాకుండా నవ్యాంధ్రలో ఇదే తొలి వైద్యశాలగా రికార్డు సొంతం చేసుకోబోతోంది..ఇప్పటికే గుండెమార్పిడి అవసరమైన 9 మందిని ఇక్కడి వైద్యులు గుర్తించటం జరిగింది. ఎక్కడైనా బ్రెయిన్ డెడ్ కేసు సమాచారం ఉంటే వారి గుండె అమర్చటానికి వీలవుతుంది. కాగా ఈనెల 18లోగా ఒక గుండెమార్పిడి చేయాలని డాక్టర్ గోఖలే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ కింద రోగికి పైసా ఖర్చులేకుండా ఈ సర్జరీలు నిర్వహించటంవలన రోగులకు ఎంతో మేలుకలుగుతోంది
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







