కారు బాంబుల దాడి : టర్కీ
- March 04, 2016కుర్దిష్ మిలిటెంట్లు జరిపిన రాకెట్, కారు బాంబుల దాడిలో శుక్రవారం ఇద్దరు పోలీసులు మృతి చెందగా 35 మందికి గాయాలయ్యాయి. టర్కీలోని మర్దిన్ రాష్ట్రంలో ఉదయం ఆరు గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని స్థానిక భద్రతాదళాలు మీడియాకు తెలిపాయి. సిరియా సరిహద్దుల్లో ఉన్న నుసాయ్బిన్ టౌన్లో కుర్దిస్థాన్ వర్కర్స్పార్టీ(పీకేకే) ఈ దాడికి పాల్పడిందని చెప్పాయి. అయితే ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థా ఈ దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటన చెయ్యలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- UPI చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఆమోదం..!!
- ఇండియాలో ‘ఎమ్మార్’ విక్రయం..అదానీ సహా పలు గ్రూపులతో చర్చలు..!!
- 41వేల నకిలీ పెర్ఫ్యూమ్ బాటిల్స్ స్వాధీనం..!!
- కువైట్ మాజీ అధికారులకు $88 మిలియన్ల జరిమానా..!!
- దుబాయ్, అబుదాబిలో నైట్ వర్క్ పర్మిట్ ఎలా పొందాలి?
- మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. పెట్టుబడి అవకాశాలు..!!
- పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ దంపతులకు బిగ్షాక్..
- ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
- రూ.200 నోట్ల బ్యాన్ ? ఆర్బీఐ కీలక ప్రకటన
- ఖేల్రత్న పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము