మే 30 నుంచి హై స్కూల్ పరీక్షలు
- May 08, 2021
కువైట్ సిటీ: ఈ విద్యా సంవత్సారానికి సంబంధించి రెండో సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు విద్యా మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆమోదం వ్యక్తం చేశారు.దీనికి సంబంధించి అధికారులు ప్రతిపాదించిన పరీక్ష షెడ్యూల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.సైన్స్, ఆర్ట్స్, రిలీజియన్ కు సంబంధించిన పరీక్షలు ఈ నెల 30 నుంచి ప్రారంభమై..జూన్ 6 వరకు కొనసాగనున్నట్లు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..







