మే 30 నుంచి హై స్కూల్ పరీక్షలు
- May 08, 2021
కువైట్ సిటీ: ఈ విద్యా సంవత్సారానికి సంబంధించి రెండో సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు విద్యా మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆమోదం వ్యక్తం చేశారు.దీనికి సంబంధించి అధికారులు ప్రతిపాదించిన పరీక్ష షెడ్యూల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.సైన్స్, ఆర్ట్స్, రిలీజియన్ కు సంబంధించిన పరీక్షలు ఈ నెల 30 నుంచి ప్రారంభమై..జూన్ 6 వరకు కొనసాగనున్నట్లు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!







