జూన్ 21న జరిగే ప్రపంచ యోగా దినోత్సవం కోసం పోటీ....
- March 04, 2016
యోగాపై పాట కట్టండి.. 5 లక్షలు గెలవండి. ఇదో కాంటెస్ట్. కేంద్ర ఆయుష్ శాఖ ఆ పోటీకి ఆహ్వానాలు కోరుతోంది. జూన్ 21న జరిగే ప్రపంచ యోగా దినోత్సవం కోసం ఈ పోటీని నిర్వహిస్తున్నారు. ఉత్తమ ఎంట్రీని విజేతగా ప్రకటిస్తారు. ఆ విన్నర్కు అయిదు లక్షలు క్యాష్ ప్రైజ్ ఇస్తారు. వ్యక్తి లేదా గ్రూప్ ఎవరైనా యోగాపై 3 నుంచి 5 నిమిషాలు ఉండే సాంగ్ను పోటీకి పంపవచ్చు. ఎంపీ3 ఆడియో ఫార్మాట్లో ఉండే ఆ సాంగ్ సైజ్ 5ఎంబీ దాటకూడదు. పోటీలో పాల్గొనేవాళ్లు [email protected] వెబ్సైట్కు తమ పాటను మెయిల్ చేయాలి. మార్చి 31వ తేదీలోపు ఆ సాంగ్ను పంపాలి. మరిన్ని వివరాలకు ఆయుష్ (www.indiamedicine.nic.in) వెబ్సైట్ను చూడండి.
సాంగ్ హిందీ భాషలో ఉండాలి.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







