తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- May 20, 2021
హైదరాబాద్: భారత్ లో కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతోంది.కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.ఇక మరణాల సంఖ్య రికార్డ్ స్థాయిలో నమోదవుతుంది.అయితే, గత 9 రోజులుగా తెలంగాణలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.కేసుల సంఖ్య రాష్ట్రంలో తగ్గుముఖం పడుతున్నది.ఇక ఇదిలా ఉంటె,కరోనాతో పాటుగా ఇప్పుడు దేశాన్ని బ్లాక్ ఫంగస్ వ్యాధి ఇబ్బందులు పెడుతున్నది.కరోనా నుంచి కోలుకున్నవారిలో బ్లాక్ ఫంగస్ డిసీజ్ కనిపిస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.తెలంగాణ ప్రభుత్వం ఈ బ్లాక్ ఫంగస్ వ్యాధిని నోటిఫియాబుల్ డిసీజ్ గా ప్రకటించింది.రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసుల గురించి సమాచారం ఇవ్వాలని ప్రకటించింది.ఈ నిబంధనలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా వర్తిస్తాయని పేర్కొన్నది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







