విద్యా రంగ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ తప్పనిసరి
- May 21, 2021
సౌదీ: విద్యా రంగానికి చెందిన ఉద్యోగులు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ పొందాలని సౌదీ అరేబియా సూచిస్తోంది. అన్ని విద్యా సంస్థల్లోనూ ఉద్యోగుల ప్రవేశానికి ఇమ్యునైజేషన్ తప్పనిసరి అనీ, ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ ప్రత ఒక్కరూ తీసుకోవాలని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి. ఆగస్టు 1 నుంచి పబ్లిక్ మరియు ప్రైవేటు విద్యా సంస్థలు అలాగే మినిస్ట్రీ కార్యాలయాల్లోకి ప్రవేశించాలంటే రెండో డోసుల వ్యాక్సిన్ పొందాల్సిందే ఎవరైనా. ఒక డోసు పొందినా, కరోనా నుంచి కోలుకున్నా సంబంధిత వివరాల్ని తవకల్నా యాప్ ద్వారా చూపించాల్సి వుంటుంది. వారికీ ప్రవేశం లభిస్తుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







