ఐడబ్ల్యుఎన్ ప్రారంభించనున్న ఇండియన్ ఎంబసీ

- May 21, 2021 , by Maagulf
ఐడబ్ల్యుఎన్ ప్రారంభించనున్న ఇండియన్ ఎంబసీ

కువైట్: ఐడబ్ల్యుఎన్ (ఇండియన్ విమెన్స్ నెట్‌వర్క్)ను భారత రాయబారి సిబి జార్జి 22 మే 2021న మధ్యాహ్నం 2.30 నిమిషాలకు ప్రారంభించనున్నారు. కువైట్ లోని మహిళా ప్రతినిథులు ‘మహిళలు - పాండమిక్’ అనే అంశంపై ప్యానల్ డిస్కషన్ జరగనుంది. ఈ కార్యక్రమానికి వర్చువల్ విధానంలో అందరికీ ఆహ్వానం వుంది.

వెబ్‌సైట్ లింక్ (https://zoom.us/j/97599236364?pwd=VVVvanQ5Wk15TTZJbzNzTG9EMnc0UT09)

విద్య, వ్యాపారం, సాంస్కృతికం, క్రీడలు.. ఇలా వివిధ రంగాలకు చెందిన భారతీయ మహిళల్ని ఓ వేదికపైకి తెచ్చేందుకు ఈ ఇండియన్ విమెన్స్ నెట్‌వర్క్ ఏర్పాటు వెనుక అసలు ఉద్దేశ్యం.
 
https://docs.google.com/forms/d/e/1FAIpQLSe4TFndUhAbyoaz2TJW5gfHtnzm_Ly3HZzA5fazAWQMfveVAQ/viewform లింక్ క్లిక్ చేయడం ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. [email protected] అనే మెయిల్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com