కోవిడ్ ఎఫెక్ట్: బహ్రెయిన్ కు వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు
- May 22, 2021
బహ్రెయిన్: కోవిడ్ నేపథ్యంలో బహ్రెయిన్ కు వచ్చే ప్రయాణికులపై జాతీయ& పాస్ పోర్టు, రెసిడెన్సీ వ్యవహారాల విభాగం పరిమితులు విధించింది. పౌరులు, జీసీసీ పౌరులతో పాటు భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ నుంచి వచ్చే వారిపై ఆంక్షలు ఆదివారం(మే 23) నుంచి అమలులోకి రానున్నాయి. ఎన్పీఆర్ఏ పేర్కొన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఖచ్చితంగా పీసీఆర్ నెగటీవ్ రిపోర్ట్ సమర్పించాలి.అదీ కూడా ప్రయాణానికి 48 గంటలలోపు తీసుకున్న రిపోర్ట్ ను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. అలాగే బహ్రెయిన్ చేరుకున్నాక 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలి. బహ్రెయిన్ చేరుకున్న వెంటనే తొలి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి...ఆ తర్వాత ఐదో రోజున రెండో పీసీఆర్ టెస్ట్...పదో రోజున మూడో పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







