జూన్లో రెండు కొత్త దుబాయ్ మెట్రో స్టేషన్లు ప్రారంభం
- May 22, 2021
దుబాయ్: జూన్ 1న రెండు కొత్త దుబాయ్ మెట్రో స్టేషన్లు ప్రారంభం కానున్నాయి. దుబాయ్ ఇన్వెస్టిమెంట్ పార్క్ స్టేషన్ మరియు ఎక్స్పో 2020 స్టేషన్లు జూన్ 1 నుంచి అందుబాటులోకి రానున్నాయి. రూట్ 2020 ప్రారంభించిన ఆరు నెలల తర్వాత వీటిని అందుబాటులోకి తెస్తున్నారు. 2021 జనవరి 1న ఈ రూటులో తొలి ప్రయాణం ప్రారంభమైంది. అప్పట్లో జబెల్ అలి, ది గార్డెన్స్, ది డిస్కవరీ గార్డెన్స్ మరియు అల్ ఫుర్జాన్ స్టేషన్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. అక్టోబర్ 1న అధికారిక పబ్లిక్ ఓపెనింగ్ తర్వాతే ఎక్స్పో 2020కి మెట్రో సర్వీసు అందుబాటులోకి వస్తుంది.
తాజా వార్తలు
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్లో ఫైర్సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!







