ఏపీ కరోనా అప్డేట్
- May 27, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి.తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 84,224 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా..16,167 మందికి పాజిటివ్గా తేలింది.. అయితే, మరోసారి మృతుల సంఖ్య వంద దాటింది.తాజాగా 104 మంది కరోనాతో మృతిచెందారు.చిత్తూరు:14, పశ్చిమ గోదావరి:13, విశాఖ:11, అనంతపూర్:09, నెల్లూరు:09, గుంటూరు:08, విజయనగరం:09, ప్రకాశం:07, తూర్పు గోదావరి:06, కృ ష్ణ:06, కర్నూ ల్:06, శ్రీకాకుళం:06., కడప:01 మరణించారు. మరోవైపు.. గత 24 గంటల్లో 21,385 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.దీంతో.. మొత్తం పాజిటివ్ కేసులు 16,43,557కు చేరగా.. ప్రస్తుతం 1,86,782 యాక్టివ్ కేసులు ఉన్నాయి.ఇప్పటి వరకు 14,46,244 మంది కోలుకోగా… 10,531 మంది ప్రాణాలు వదిలారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







