జూన్ 1 నుంచి మధ్యాహ్నం వర్క్ బ్యాన్ అమలు చేయనున్న కువైట్
- May 31, 2021కువైట్: కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ (పిఎఎమ్), జూన్ 1 నుంచి ఆగస్టు చివరి వరకు మధ్యాహ్నం వర్క్ బ్యాన్ అమలు చేయనున్నట్లు వెల్లడించింది. మధ్యాహ్నం వర్క్ బ్యాన్ విషయంలో ఎలాంటి ఉల్లంఘనలకు తావు లేకుండా ఇప్పటికప్పుడు అథారిటీస్ తనిఖీలు నిర్వహిస్తుంటాయి. తీవ్రమైన ఉష్ణోగ్రతల నేపథ్యంలో కార్మికులకు అనారోగ్య సమస్యలు రాకుండా ఎండ సమయంలో వర్క్ బ్యాన్ విధిస్తున్నారు. యజమానులు పూర్తిస్థాయిలో నిబంధనల్ని పాటించాలని, లేబర్ చట్టాన్ని గౌరవించాలని అథారిటీస్ స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ