ప్రవాసంద్రులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన Dr.రవి కుమార్ వేమూరు
- March 06, 2016
ఆంధ్ర ప్రదేశ్ అడ్వైసర్ మరియు APNRT అధ్యక్షులు శ్రీ . రవి కుమార్ వేమూరు గారు , యూరప్ మరియు అమెరికా ప్రవాసంద్రులతో , టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు . Dr రవి కుమార్ గారు , APNRT ద్వార అందిస్తున్న సేవలు ,పెట్టుబడులకు అందిస్తున్న సహకారం మరియు ఆకర్షణీయ గ్రామాలూ అభివ్రుది కి APNRT చేస్తున్న సేవలను గురుంచి వివరించారు . ప్రవాసాంధ్రులు అందరూ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని , ఆదర్శాగ్రామాల అభివ్రుద్హిలో పాలు పంచుకోవాలి అని పిలుపునిచ్చారు .
ఈ సందర్భంగా పలువురు NRI లు వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి అవసరమైన వనరులు మరియు విధివిధానాలను ఎంతో ఆసక్తి గా అడిగి తెలుసుకున్నారు. NRI లు అడిగిన అన్ని ప్రశ్నలకి రవి కుమార్ గారు సవివరమైన సమాధానాలను ఇచ్చారు . ఈ కార్యక్రమము ద్వారా ఎంతో విలువైన సమాచారాన్ని తెలుసుకున్నాము అని ప్రవాస భారతీయులు హర్షం వ్యక్తం చేసారు . ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి , ఈ కార్యక్రమంలో పాల్గోన్న రవి కుమార్ గారికి ప్రవాసాంధ్రులు కృతజ్ఞతలు తెలియజేసారు .
తాజా వార్తలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..







