ప్రవాసంద్రులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన Dr.రవి కుమార్ వేమూరు
- March 06, 2016
ఆంధ్ర ప్రదేశ్ అడ్వైసర్ మరియు APNRT అధ్యక్షులు శ్రీ . రవి కుమార్ వేమూరు గారు , యూరప్ మరియు అమెరికా ప్రవాసంద్రులతో , టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు . Dr రవి కుమార్ గారు , APNRT ద్వార అందిస్తున్న సేవలు ,పెట్టుబడులకు అందిస్తున్న సహకారం మరియు ఆకర్షణీయ గ్రామాలూ అభివ్రుది కి APNRT చేస్తున్న సేవలను గురుంచి వివరించారు . ప్రవాసాంధ్రులు అందరూ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని , ఆదర్శాగ్రామాల అభివ్రుద్హిలో పాలు పంచుకోవాలి అని పిలుపునిచ్చారు .
ఈ సందర్భంగా పలువురు NRI లు వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి అవసరమైన వనరులు మరియు విధివిధానాలను ఎంతో ఆసక్తి గా అడిగి తెలుసుకున్నారు. NRI లు అడిగిన అన్ని ప్రశ్నలకి రవి కుమార్ గారు సవివరమైన సమాధానాలను ఇచ్చారు . ఈ కార్యక్రమము ద్వారా ఎంతో విలువైన సమాచారాన్ని తెలుసుకున్నాము అని ప్రవాస భారతీయులు హర్షం వ్యక్తం చేసారు . ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి , ఈ కార్యక్రమంలో పాల్గోన్న రవి కుమార్ గారికి ప్రవాసాంధ్రులు కృతజ్ఞతలు తెలియజేసారు .
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







