హాస్య కథానాయకుడు నరేశ్ డాక్టర్ అయ్యారు!
- March 06, 2016ప్రస్తుతం క్యారెక్టర్ నటుడిగా బిజీగా ఉన్న ఒకప్పటి హాస్య కథానాయకుడు నరేశ్ డాక్టర్ అయ్యారు. అమెరికాలోని అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ దక్షిణాదిన తనకు, కర్ణాటకకు చెందిన ఓ నృత్య కళాకారిణికి డాక్టరేట్ ఇచ్చారని తెలిపారు. తనకు నటనలో ఓనమాలు నేర్పిన జంధ్యాల, విజయ నిర్మల, కృష్ణ, తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ డాక్టరేట్ అంకితం చేస్తున్నట్లు నరేశ్ చెప్పారు.ఇటీవలే తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి చేతుల మీదుగా తాను నవరసరాయ అనే బిరుదును అందుకున్నానని, అదే సమయంలో ఈ డాక్టరేట్ కూడా అందుకోవడం మరింత ఆనందంగా ఉందని అన్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ