'నన్ను వదిలి నీవు పోలేవులే' చిత్రం ఆడియో విడుదల
- March 06, 20167/జీ బృందావన్కాలనీ ఫేం శ్రీరాఘవ దర్శకత్వంలో కోలా బాలకృష్ణ, వామిక జంటగా నటించిన 'నన్ను వదిలి నీవు పోలేవులే' చిత్రం ఆడియో విడుదల వేడుక హైదరాబాద్లోని లెమన్ ట్రీ హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి సీవీ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఆడియో సీడీని ఆవిష్కరించారు. బీప్టౌన్ స్టూడియోస్, శ్రీకామాక్షి మల్టీమీడియా ఎంటర్టైన్మెంట్స్ సంయక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అమ్రిత్ సంగీతమందించారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు వేద, పూనమ్కౌర్, అనంత్శ్రీరామ్ తదితరులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి