'నన్ను వదిలి నీవు పోలేవులే' చిత్రం ఆడియో విడుదల
- March 06, 2016
7/జీ బృందావన్కాలనీ ఫేం శ్రీరాఘవ దర్శకత్వంలో కోలా బాలకృష్ణ, వామిక జంటగా నటించిన 'నన్ను వదిలి నీవు పోలేవులే' చిత్రం ఆడియో విడుదల వేడుక హైదరాబాద్లోని లెమన్ ట్రీ హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి సీవీ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఆడియో సీడీని ఆవిష్కరించారు. బీప్టౌన్ స్టూడియోస్, శ్రీకామాక్షి మల్టీమీడియా ఎంటర్టైన్మెంట్స్ సంయక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అమ్రిత్ సంగీతమందించారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు వేద, పూనమ్కౌర్, అనంత్శ్రీరామ్ తదితరులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







