'నన్ను వదిలి నీవు పోలేవులే' చిత్రం ఆడియో విడుదల

- March 06, 2016 , by Maagulf
'నన్ను వదిలి నీవు పోలేవులే' చిత్రం ఆడియో విడుదల

7/జీ బృందావన్‌కాలనీ ఫేం శ్రీరాఘవ దర్శకత్వంలో కోలా బాలకృష్ణ, వామిక జంటగా నటించిన 'నన్ను వదిలి నీవు పోలేవులే' చిత్రం ఆడియో విడుదల వేడుక హైదరాబాద్‌లోని లెమన్‌ ట్రీ హోటల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి సీవీ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఆడియో సీడీని ఆవిష్కరించారు. బీప్‌టౌన్‌ స్టూడియోస్‌, శ్రీకామాక్షి మల్టీమీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అమ్రిత్‌ సంగీతమందించారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు వేద, పూనమ్‌కౌర్‌, అనంత్‌శ్రీరామ్‌ తదితరులు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com