హజ్ యాత్రికుల అనుమతికి లిమిట్..60,000 మందికే పర్మిషన్
- June 12, 2021
సౌదీ: కోవిడ్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే హజ్ యాత్రికుల రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తున్నట్లు సౌదీ ప్రభుత్వం ప్రకటించింది.ఈ ఏడాది కేవలం 60 వేల మందిని మాత్రమే హజ్ ప్రార్ధనలకు అనుమతి ఇస్తున్నట్లు, ఆ మేరకే రిజిస్ట్రేషన్లు తీసుకోనున్నట్లు ఆరోగ్య, హజ్ వ్యవహారాల శాఖ మంత్రులు వెల్లడించారు. అయితే..ఈ 60 వేల రిజిస్ట్రేషన్లకు కూడా షరతులు విధించింది. హజ్ ప్రార్ధనలకు పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్న వారు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకొని ఉండాలి. 18 నుంచి 65 ఏళ్ల మధ్య వయస్కులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉండకూడదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









