మనీ లాండరింగ్: ఇద్దరికి జైలు శిక్ష
- June 18, 2021
మనామా: హై క్రిమినల్ కోర్టు ఇద్దరు వ్యక్తులకు మనీ లాండరింగ్ అభియోగాల నేపథ్యంలో మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. అలాగే నిందితులకు 5,000 బహ్రెయినీ దినార్ల జరీమానా కూడా విధించడం జరిగింది. మొదటి నిందితుడి నుంచి 20,000 బహ్రెయినీ దినార్లు, రెండో నిందితుడి నుంచి 10,000 బహ్రెయినీ దినార్లను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది న్యాయస్థానం. అక్రమ మార్గం ద్వారా నిందితులు మనీ లాండరింగ్ చేశారని ఫైనాన్షియల్ క్రైమ్స్ మరియు మనీ లాండరింగ్ ప్రాసిక్యూషన్ హెడ్ తెలిపారు. ఇద్దరు నిందితులు చేపట్టిన మనీ లాండరింగ్ కార్యకలాపాలపై విచారణ ప్రారంభించింది పబ్లిక్ ప్రాసిక్యూషన్. విచారణలో దొరికిన ఆధారాల నేపథ్యంలో నిందితులకు శిక్షలు ఖరారు చేసింది న్యాయస్థానం.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,మనామా)
తాజా వార్తలు
- వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- ఇంటర్నేషనల్ బందర్ పోర్టు పనుల పరిశీలన చేసిన ఎంపీ బాలశౌరి
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!









