ఒమన్: ఒక్క రోజులో కోవిడ్ 19 కారణంగా 30 మంది మృతి
- June 21, 2021
ఒమన్: ఒమన్ దేశంలో ఒకే రోజు అత్యధిక మరణాలు సంభవించాయి. నిన్న కరోనా వైరస్ కారణంగా 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. గత 24 గంటల్లో 128 మంది ఆసుపత్రుల్లో చేరారనీ, వీరితోపాటు 428 మంది ఐసీయూలో చేరారనీ, మొత్తంగా ఆసుపత్రుల్లో చేరిన పేషెంట్ల సంఖ్య 1,448కి చేరిందని గణాంకాలు చెబుతున్నాయి. కాగా, దేశంలో కొత్త కేసులు 2,569గా వున్నాయి. 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 250,572 కాగా 220,171 మంది కోలుకున్నారు. 2,741 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- QR14.667 బిలియన్లకు POS, ఇ-కామర్స్ లావాదేవీలు..!!
- ఆప్టామిల్ మిల్క్ పౌడర్ పై SFDA క్లారిటీ..!!
- దక్షిణ ఇరాన్లో భూకంపం..యూఏఈ సేఫ్..!!
- కువైట్ లో వేలానికి 208 వాహనాలు..!!
- ఒమన్ లో తప్పిపోయిన చిన్నారి సురక్షితం..!!
- ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేట్ ఆసుపత్రులు..!!
- విదేశీ ప్రయాణాలు చౌక.. TCS 2 శాతానికి తగ్గింపు
- సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు
- లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- హైదరాబాద్లో మరో కొత్త షాపింగ్ మాల్..







