ఒమన్: ఒక్క రోజులో కోవిడ్ 19 కారణంగా 30 మంది మృతి
- June 21, 2021
ఒమన్: ఒమన్ దేశంలో ఒకే రోజు అత్యధిక మరణాలు సంభవించాయి. నిన్న కరోనా వైరస్ కారణంగా 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. గత 24 గంటల్లో 128 మంది ఆసుపత్రుల్లో చేరారనీ, వీరితోపాటు 428 మంది ఐసీయూలో చేరారనీ, మొత్తంగా ఆసుపత్రుల్లో చేరిన పేషెంట్ల సంఖ్య 1,448కి చేరిందని గణాంకాలు చెబుతున్నాయి. కాగా, దేశంలో కొత్త కేసులు 2,569గా వున్నాయి. 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 250,572 కాగా 220,171 మంది కోలుకున్నారు. 2,741 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!