ఒమన్: ఒక్క రోజులో కోవిడ్ 19 కారణంగా 30 మంది మృతి

- June 21, 2021 , by Maagulf
ఒమన్: ఒక్క రోజులో కోవిడ్ 19 కారణంగా 30 మంది మృతి

ఒమన్: ఒమన్ దేశంలో ఒకే రోజు అత్యధిక మరణాలు సంభవించాయి. నిన్న కరోనా వైరస్ కారణంగా 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. గత 24 గంటల్లో 128 మంది ఆసుపత్రుల్లో చేరారనీ, వీరితోపాటు 428 మంది ఐసీయూలో చేరారనీ, మొత్తంగా ఆసుపత్రుల్లో చేరిన పేషెంట్ల సంఖ్య 1,448కి చేరిందని గణాంకాలు చెబుతున్నాయి. కాగా, దేశంలో కొత్త కేసులు 2,569గా వున్నాయి. 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 250,572 కాగా 220,171 మంది కోలుకున్నారు. 2,741 మంది ప్రాణాలు కోల్పోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com