చమురు విభాగంలో పనిచేస్తున్న 2,671 మంది వలసదారులు

- June 21, 2021 , by Maagulf
చమురు విభాగంలో పనిచేస్తున్న 2,671 మంది వలసదారులు

కువైట్: చమురు విభాగంలో పని చేస్తున్న నాన్ కువైటీ (వలసదారులు) ఉద్యోగులు 2,671 మందిగా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కరోనా 19 తర్వాతి పరిణామాల నేపథ్యంలో ఈ వివరాల్ని వెల్లడించారు. కువైట్ ఆయిల్ కంపెనీ (కెఓసి), అత్యధికంగా 1,832 మంది వలస కార్మికుల్ని కలిగి వున్నట్లు తెలుస్తోంది. కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ (కె.ఎన్.పి.సి.) 657 మంది వలసదారులైన ఉద్యోగుల్ని కలిగి వుంది. కువైట్ ఇంటిగ్రేటెడ్ పెట్రోలియం ఇండస్ట్రీస్ కంపెనీ (క్యుబెక్)లో 76 మంది వలస ఉద్యోగులు పనిచేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com