చమురు విభాగంలో పనిచేస్తున్న 2,671 మంది వలసదారులు
- June 21, 2021కువైట్: చమురు విభాగంలో పని చేస్తున్న నాన్ కువైటీ (వలసదారులు) ఉద్యోగులు 2,671 మందిగా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కరోనా 19 తర్వాతి పరిణామాల నేపథ్యంలో ఈ వివరాల్ని వెల్లడించారు. కువైట్ ఆయిల్ కంపెనీ (కెఓసి), అత్యధికంగా 1,832 మంది వలస కార్మికుల్ని కలిగి వున్నట్లు తెలుస్తోంది. కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ (కె.ఎన్.పి.సి.) 657 మంది వలసదారులైన ఉద్యోగుల్ని కలిగి వుంది. కువైట్ ఇంటిగ్రేటెడ్ పెట్రోలియం ఇండస్ట్రీస్ కంపెనీ (క్యుబెక్)లో 76 మంది వలస ఉద్యోగులు పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు
- భారత్-ఒమన్ మధ్య పెరిగిన విమాన ఛార్జీలు..!
- కువైట్ లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం
- ఏపీలో 9.05 శాతం..తెలంగాణలో 9.51 శాతంగా పోలింగ్ నమోదు