చమురు విభాగంలో పనిచేస్తున్న 2,671 మంది వలసదారులు
- June 21, 2021
కువైట్: చమురు విభాగంలో పని చేస్తున్న నాన్ కువైటీ (వలసదారులు) ఉద్యోగులు 2,671 మందిగా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కరోనా 19 తర్వాతి పరిణామాల నేపథ్యంలో ఈ వివరాల్ని వెల్లడించారు. కువైట్ ఆయిల్ కంపెనీ (కెఓసి), అత్యధికంగా 1,832 మంది వలస కార్మికుల్ని కలిగి వున్నట్లు తెలుస్తోంది. కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ (కె.ఎన్.పి.సి.) 657 మంది వలసదారులైన ఉద్యోగుల్ని కలిగి వుంది. కువైట్ ఇంటిగ్రేటెడ్ పెట్రోలియం ఇండస్ట్రీస్ కంపెనీ (క్యుబెక్)లో 76 మంది వలస ఉద్యోగులు పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- 14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్
- ఇరాన్ వీడాలని భారతీయులకు కేంద్రం ఆదేశం..
- ఇరాన్ 10 షరతులు ఇవే..
- వడ్డీరేట్ల పై ఆర్బీఐ కీలక నిర్ణయం..
- టెంపుల్ టూరిజం పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
- గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..
- క్రూడాయిల్ ధరలు ఢమాల్
- సౌదీ అరేబియాలో పెరగనున్న సాధారణ ఉష్ణోగ్రతలు..!!
- KD10 మించిన నగదు లావాదేవీల పై నిషేధం..!!
- వీగిన బహ్రెయిన్ సముద్ర భద్రతా తీర్మానం..రష్యా,చైనా వీటో..!!









